ఆకర్షణీయ మేనిఫెస్టో కాదు…విశ్వసనీయత ముఖ్యం!

May 29, 2023 admin 0

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం వుండగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ మానిఫెస్టో ప్రకటించారు. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదికగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ పలు […]

సీతంపేటలో శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన

May 3, 2023 admin 0

– మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహస్థాపన బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర […]

స్టిక్కర్లతో లెక్కలు సరిచూస్తున్న వైసిపి.. !

April 9, 2023 admin 0

జగనన్నే మా భవిష్యత్తు – పేరుతో వైసిపి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపిలు మొదలు సాధారణ కార్యకర్తలు దాకా ఇంటింటికీ వెళ్లి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఐదు ప్రశ్నలు అడిగి, […]

టిట్కో ఇళ్ల మురిపం బాబుగారికి మాత్రమే…!

April 8, 2023 admin 0

ధర్మచక్రం ప్రతినిధి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జరిగిన సమావేశానికి హాజరై, అక్కడ తన ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకున్నారు. ‘ఇటు చూడు జగన్‌…ఇవి […]

నడక మార్గంలో తాగునీటి వసతి కల్పించండి

April 7, 2023 admin 0

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం  శుక్రవారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరిగింది.  ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు. 1. రవి – కావలి ప్రశ్న : నేత్రదాన […]

అన్నప్రసాదాల తయారీకి మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే ఆలోచన -డయల్‌ యువర్‌ ఈవోలో ఎవి.ధర్మారెడ్డి

April 7, 2023 admin 0

తిరుమలలోని మాతృశ్రీ  వెంగమాంబ భవనంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యత మరింత పెంచడానికి గతంలో లాగే మిల్లర్ల నుంచి బియ్యం సేకరించాలని ఆలోచిస్తున్నామని టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి చెప్పారు.  ప్రస్తుతం టెండర్ల ద్వారా […]

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

April 7, 2023 admin 0

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం విఐపి బ్రేక్ లో స్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, […]